అక్రమంగా గుమికూడిన వలసదారుల అరెస్ట్
- November 05, 2020
మస్కట్: దోఫార్ గవర్నరేట్లో వలసదారులు పెద్ద సంఖ్యలో గుమికూడిన దరిమిలా, వారిని అరెస్ట్ చేయడం జరిగింది. కరోనా నేపథ్యంలో ఏర్పాటయిన సుప్రీం కమిటీ నిబంధనల్ని వలసదారులు గుమికూడటం ద్వారా ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటన విడుదల చేసింది. అరెస్టయినవారిలో ఓ పౌరుడు కూడా వున్నారు. అరెస్ట్ చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు