నార్త్ అల్ బతినాలో నీట మునిగిన ఇద్దరు చిన్నారులు
- November 09, 2020
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో ఇద్దరు చిన్నారులు నీట మునిగిన ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిషెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన చేసింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్, ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసు విషయమై రంగంలోకి దిగాయి. విలాయత్ అల్ ఖబౌరాలోని వాడి అల్ హవాస్నాహ్లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో 12 ఏళ్ళ చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







