నార్త్ అల్ బతినాలో నీట మునిగిన ఇద్దరు చిన్నారులు
- November 09, 2020
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో ఇద్దరు చిన్నారులు నీట మునిగిన ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిషెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన చేసింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్, ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసు విషయమై రంగంలోకి దిగాయి. విలాయత్ అల్ ఖబౌరాలోని వాడి అల్ హవాస్నాహ్లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో 12 ఏళ్ళ చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







