నార్త్ అల్ బతినాలో నీట మునిగిన ఇద్దరు చిన్నారులు
- November 09, 2020
మస్కట్: నార్త్ అల్ బతినా గవర్నరేట్ పరిధిలో ఇద్దరు చిన్నారులు నీట మునిగిన ఘటన చోటు చేసుకుంది. ఈ మేరకు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిషెన్స్ అండ్ అంబులెన్స్ ఓ ప్రకటన చేసింది. నార్త్ అల్ బతినా గవర్నరేట్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ డిపార్ట్మెంట్, ఇద్దరు చిన్నారుల మిస్సింగ్ కేసు విషయమై రంగంలోకి దిగాయి. విలాయత్ అల్ ఖబౌరాలోని వాడి అల్ హవాస్నాహ్లో ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. వీరిలో 12 ఏళ్ళ చిన్నారి మృతదేహాన్ని కనుగొన్నారు. మరో చిన్నారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు
- మహబూలాలో ఇల్లీగల్ స్ట్రీట్ స్టాల్స్ సీజ్..!!
- రాస్ జువాయెడ్ సమీపంలో సముద్రంలో పడి వ్యక్తి మృతి..!!
- దక్షిణ అల్ బతినాలో 47 మంది అరెస్టు..!!
- డీప్ఫేక్స్ మార్గదర్శకాలను జారీ చేసిన SDAIA..!!
- గ్లోబల్ టీన్ ఆర్ట్ షోకేస్కు కతారా ఆతిథ్యం..!!
- అరబ్ గమ్యస్థానాలకు 45శాతం పెరిగిన విమాన ఛార్జీలు..!!
- హీరో మంచు మనోజ్ చేతుల మీదుగా హియ్య డైనో మండి రెస్టారెంట్ గ్రాండ్ లాంచ్
- పుట్టపర్తిలో అత్యాధునిక కార్డియాక్ క్యాథ్ ల్యాబ్ ప్రారంభం
- IPL 2026: ఐపీఎల్ ఏఐ నకిలీ టికెట్ల ముఠా అరెస్ట్
- బెంగాల్ సీఎంగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం









