ఇల్లీగల్స్పై పాలసీకి సంబంధించి చర్చించనున్న బహ్రెయిన్ పార్లమెంట్
- November 09, 2020
మనామా:ఇల్గీల్ మైగ్రెంట్ వర్కర్స్కి సంబంధించి ప్రభుత్వ పాలసీపై పార్లమెంటరీ డిబేట్ కోసం బహ్రెయినీ లా మేకర్స్ అభ్యర్థన పెట్టారు. కరోనా నేపథ్యంలో ఈ అంశం అత్యంత ప్రాధాన్యమైనదని సంబంధిత లా మేకర్స్ చెబుతున్నారు. దేశంలో సుమారుగా 50,000 నుంచి 55,000 మంది ఇల్లీగల్ వర్కర్స్ వున్నట్లు లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ తాజా అంచనాలు చెబుతున్నాయి. వర్క్ ఫోర్స్లో సిటిజన్స్కే అధిక ప్రాధాన్యతనిచ్చేలా డ్రాఫ్ట్ బిల్ని బహ్రెయినీ పార్లమెంటరీ కమిటీ ఇప్పటికే అప్రూవ్ చేసింది. ఈ డ్రాఫ్ట్ ప్రకారం ఎంప్లాయర్స్, బహ్రెయినీ జాబ్ సీకర్స్ రికార్డులను చూసి, క్వాలిఫైడ్ పౌరులకు అవకాశం ఇవ్వాల్సి వుంటుంది. ఈ నిబంధనలని పాటించకపోతే 5,000 బహ్రెయినీ దినార్స్ నుంచి 20,000 బహ్రెయినీ దినార్స్ వరకు జరీమాన విధించడం జరుగుతుంది. బహ్రెయిన్లో విదేశీ కార్మికుల సంఖ్య 2019లో 477,741 వుంటే, ప్రస్తుతం అది 456,840కి తగ్గింది. బహ్రెయిన్ జనాభలో సగానికిపైగా ప్రవాసీయులు వున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







