జో బైడెన్ హయాం..హెచ్1బీ వీసాల బెడద తీరేనా?
- November 09, 2020
ఢిల్లీ: హెచ్1బీ వీసాలపై ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిర్ణయాల నేపథ్యంలో జో బైడెన్ ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొన్నది. కమలాహారిస్ కు సముచితస్థానం కల్పిస్తారనే వార్తలనేపథ్యం లో భారత్ -అమెరికాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. హెచ్1బీ వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు ఉండవనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య పెట్టుబడుల ఒప్పందాలు, వాణిజ్యం పెరుగుతున్నాయని, ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో కలిసి పని చేయాల్సిన అవసరం, ద్వైపాక్షిక ఆర్థిక ప్రణాళికను పునరుజ్జీవింపచేయడం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటివి కీలకం కానున్నాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు, ఖతార్ ఎమిర్ మధ్య టెలిఫోన్ సంభాషణ
- చైనా గడ్డ పై కాలుమోపిన ట్రంప్...
- హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ విస్తరణ
- మహిళల టీ20 వరల్డ్కప్కు రికార్డు స్థాయిలో టికెట్ అమ్మకాలు
- BRICS విదేశాంగ మంత్రుల సమావేశానికి ఢిల్లీ చేరుకున్న ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ
- ఉత్తమ ప్రతిభావంతులైన జర్నలిస్టులకు అవార్డులు- 2025-26
- మచిలీపట్నం–రేపల్లె రైల్వే లైన్కు త్వరలో ఆమోదం
- తిరుపతిని 'గ్లోబల్ టూరిస్ట్ హబ్'గా తీర్చిదిద్దుతాం: మంత్రి కందుల దుర్గేష్
- భారత బంగారం దిగుమతి సుంకాల పెంపుతో యూఏఈ జ్యువెలరీ మార్కెట్కు ఊతం
- వెనెజువెలా పై ట్రంప్ పోస్టు..51వ రాష్ట్రం అంటూ దుమారం









