జో బైడెన్ హయాం..హెచ్1బీ వీసాల బెడద తీరేనా?
- November 09, 2020
ఢిల్లీ: హెచ్1బీ వీసాలపై ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిర్ణయాల నేపథ్యంలో జో బైడెన్ ఏం చేస్తారనే ఆసక్తి అందరిలోను నెలకొన్నది. కమలాహారిస్ కు సముచితస్థానం కల్పిస్తారనే వార్తలనేపథ్యం లో భారత్ -అమెరికాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగుతాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. హెచ్1బీ వీసాల విషయంలో కఠిన నిర్ణయాలు ఉండవనే అభిప్రాయాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఇరుదేశాల మధ్య పెట్టుబడుల ఒప్పందాలు, వాణిజ్యం పెరుగుతున్నాయని, ఆర్థిక నిపుణులు అంటున్నారు. ప్రస్తుత గడ్డు పరిస్థితుల్లో కలిసి పని చేయాల్సిన అవసరం, ద్వైపాక్షిక ఆర్థిక ప్రణాళికను పునరుజ్జీవింపచేయడం ద్వారా ఆర్థిక వృద్ధి, ఉద్యోగాల సృష్టి, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటివి కీలకం కానున్నాయని ఆర్ధిక వేత్తలు చెబుతున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







