యూఏఈ వెదర్:అబుధాబిలో పలు చోట్ల పొగమంచు
- November 10, 2020
యూఏఈ:యూఏఈలోని పలు ప్రాంతాల్లో పొగమంచు చోటు చేసుకుంటుందని నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించింది. వాహనదారులు వేగం తగ్గించి వాహనాలు నడపాలనీ, పూర్ విజిబిలిటీ పట్ల అప్రమతంగా వుండాలని ఎన్సిఎం సూచించింది. కాగా, నేషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఫుజారియాలో కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం వుంటుంది.అబుధాబి తదితర ప్రాంతాల్లో పొగమంచు ఎక్కువగా వుండొచ్చు గనుక, ముందు వెళ్ళే వాహనాలతో సేఫ్ డిస్టెన్స్ని ఇతర వాహనాలు పాటించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







