ఒమన్లో కొత్తగా 381 కరోనా పాజిటివ్ కేసులు
- November 10, 2020మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్లో కొత్తగా 381 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 118,884గా వుంది. వీటిల్లో 109330 రికవరీలు వున్నాయి. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 1316 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 368 కరోనా నుంచి కోలుకున్నారు.
తాజా వార్తలు
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ
- FTPC ఇండియా జాతీయ సమన్వయ కమిటీల చైర్మన్ గా గొట్టుపర్తి మధుకర్ (బాబ్జి)
- అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఆవిష్కరణ..
- వితంతువులు, అనాథలకు రాయల్ ఈద్ బహుమతులు
- రష్యా విమానాశ్రయంలో ప్రమాదం..ఎమిరేట్స్ విమానం రద్దు
- ఎక్స్పో 2023 దోహా హార్టికల్చర్లో ఒమన్కు 'బెస్ట్ పెవిలియన్ కంటెంట్' అవార్డు
- జెద్దాకు వెళ్లే ప్రయాణికులందరికీ ఫ్లూ వ్యాక్సిన్ సర్టిఫికేట్ తప్పనిసరి- ఎతిహాద్