బహ్రెయిన్:కస్టమర్లకు క్యారిఫోర్ ప్రమోషన్ ఆఫర్స్..నెల మొత్తం డిస్కౌంట్లు
- November 10, 2020
మనామా:బహ్రెయిన్ లోని రిటైల్ మార్కెట్ దిగ్గజం క్యారిఫోర్ నెల మొత్తం వినియోగదారులకు ప్రమోషనల్ ఆఫర్స్ అందిస్తోంది. మజిద్ అల్ ఫత్తైమ్ ఆధ్వర్యంలో నిర్వహించే
క్యారిఫోర్ స్టోర్స్ క్యారెఫోర్ ఫ్రైడే పేరుతో పలు వస్తువులపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. డిసెంబర్ 1 వరకు ఈ ఆఫర్ అమలులో ఉంటుంది. ఈ నెల రోజులలో షాపింగ్ చేసే వినియోగదారులు పలు విలువైన బ్రాండ్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్లు పొందవచ్చని నిర్వాహకులు వివరించారు. స్టోర్స్ పలు వస్తువలపై బ్రాండ్లపై మైక్లబ్ పాయింట్లను రిడీమ్ చేసుకోవటం ద్వారా కూడా డిస్కౌంట్లు పొందవచ్చని వెల్లడించారు.. పండ్లు, కూరగాయలతో పాటు ఎంపిక చేసిన వస్తువులు, బ్రాండెడ్ దుస్తులపై 75 శాతం డిస్కౌంట్ ధరలోనే వినియోగదారులు కొనుగోలు చేయవచ్చని అన్నారు. ఇక కిరాణ సమాన్లు, తాజా తినుబండారాలు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు, బ్యాూటీ, హెల్త్ ప్రాడక్ట్స్ కు సంబంధించి సూపర్ సేల్స్ ఆఫర్స్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. కింగ్డమ్ లోని 13 క్యారెఫోర్ స్టోర్స్ లో డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయని, క్యారిఫోర్ యాప్ ద్వారా ఆన్ లైన్ లో కూడా షాపింగ్ చేయవచ్చని నిర్వహాకులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









