ఒమన్లో 500 తనిఖీలు నిర్వహించిన లేబర్ మినిస్ట్రీ
- November 11, 2020
మస్కట్: 500కి పైగా తనిఖీల్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ప్రైవేట్ సెక్టారుకి చెందిన ఎస్టాబ్లిష్మెంట్స్పై నిర్వహించడం జరిగింది. కార్మికుల భద్రత విషయమై కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 23 నుంచి అక్టోబర్ 230 వరకు ఈ తనిఖీల్ని నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 63 ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉల్లంఘనలు కనిపించాయి. వీటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది. ఎపిడెమయోలాజికల్ ఇన్వెస్టిగేషన్ బృందం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 516 ఎస్టాబ్లిష్మెంట్స్ వుండగా, వాటిల్లో 140 ఎస్టాబ్లిష్మెంట్స్ ఆయా నిబంధనల్ని ఖచ్చితంగా పాటించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- చైనాలో అధికారిక పర్యటనకు అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ బీజింగ్ చేరిక
- ముంబై పై బెంగళూరు ఘన విజయం
- ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్..
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!









