ఒమన్లో 500 తనిఖీలు నిర్వహించిన లేబర్ మినిస్ట్రీ
- November 11, 2020
మస్కట్: 500కి పైగా తనిఖీల్ని మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ప్రైవేట్ సెక్టారుకి చెందిన ఎస్టాబ్లిష్మెంట్స్పై నిర్వహించడం జరిగింది. కార్మికుల భద్రత విషయమై కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి 23 నుంచి అక్టోబర్ 230 వరకు ఈ తనిఖీల్ని నిర్వహించడం జరిగింది. మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం 63 ఎస్టాబ్లిష్మెంట్స్లో ఉల్లంఘనలు కనిపించాయి. వీటిని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది. ఎపిడెమయోలాజికల్ ఇన్వెస్టిగేషన్ బృందం నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 516 ఎస్టాబ్లిష్మెంట్స్ వుండగా, వాటిల్లో 140 ఎస్టాబ్లిష్మెంట్స్ ఆయా నిబంధనల్ని ఖచ్చితంగా పాటించినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!
- రియాద్ మెట్రో రెడ్ లైన్ విస్తరణలో కీలక ముందడుగు..!!
- హమద్ టౌన్లో వీధి కుక్కల సమస్యపై చర్యలు ప్రారంభం..!!
- వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి సీఎం రేవంత్ నివాళి!







