ప్రిన్స్ ఖలీఫా మృతికి భారత ప్రధాని మోడీ సంతాపం
- November 12, 2020
బహ్రెయిన్ ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అలాగే బహ్రెయిన్ ప్రజల్ని ఉద్దేశించి సంతాప ప్రకటన చేశారు. బహ్రెయిన్ కింగ్ అలాగే రాయల్ ఫ్యామిలీ, బహ్రెయిన్ ప్రజలు ధైర్యంగా వుండాలని, ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు