ప్రిన్స్ ఖలీఫా మృతికి భారత ప్రధాని మోడీ సంతాపం
- November 12, 2020
బహ్రెయిన్ ప్రధాని ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మృతి పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు బహ్రెయిన్ కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా అలాగే బహ్రెయిన్ ప్రజల్ని ఉద్దేశించి సంతాప ప్రకటన చేశారు. బహ్రెయిన్ కింగ్ అలాగే రాయల్ ఫ్యామిలీ, బహ్రెయిన్ ప్రజలు ధైర్యంగా వుండాలని, ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక







