స్వీట్లను పంచి, దీపావళి వేడుకలు నిర్వహించిన ఇండియన్ ఎంబసీ
- November 12, 2020
కువైట్లో భారత ఎంబసీ, దీపావళి వేడుకల్ని నిర్వహించారు, స్వీట్లు పంచారు ఈ సందర్భంగా. దీపావళి అంటే, వెలుగుల పండుగ. సంతోషానికి నిలువెత్తు నిదర్శనం. చెడు మీద మంచి గెలుపు.. చీకటి నుంచి వెలుగుల ప్రపంచంలోకి రావడం. ఈ ఏడాది నవంబర్ 14 తేదీన దీపావళి రానుంది. కాగా, దీపావళి నేపథ్యంలో వేడుకలు నిర్వహించి స్వీట్లు పంచిన ఎంబసీకి కమ్యూనిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఎంబసీకి వచ్చి తమ పనులు పూర్తి చేసుకున్నవారు ఎంబసీ చేసిన ఏర్పాట్లతో హర్షం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు