40 శాతం మంది ఒమన్ జనాభాకు కోవిడ్ వ్యాక్సిన్
- November 12, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్లో మొదటి విడతగా 40 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ అందుతుందనీ, ఈ ఏడాది చివరి నాటికి లభ్యమయ్యే వ్యాక్సిన్ని 40 శాతం మందికి తొలి విడతలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సుప్రీం కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అల్ సైది మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుల్తానేట్లో కోవిడ్ 19 కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోందని అన్నారు. అయితే, తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని సూచించారు. గత 24 గంటల్లో 35 మంది కరోనాతో ఆసుపత్రిలో చేరారనీ, 10 మంది ఇంటెన్సివ్ కేర్లో వున్నారని చెప్పారు మినిస్టర్.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







