40 శాతం మంది ఒమన్ జనాభాకు కోవిడ్ వ్యాక్సిన్
- November 12, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్లో మొదటి విడతగా 40 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ అందుతుందనీ, ఈ ఏడాది చివరి నాటికి లభ్యమయ్యే వ్యాక్సిన్ని 40 శాతం మందికి తొలి విడతలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సుప్రీం కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అల్ సైది మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుల్తానేట్లో కోవిడ్ 19 కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోందని అన్నారు. అయితే, తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని సూచించారు. గత 24 గంటల్లో 35 మంది కరోనాతో ఆసుపత్రిలో చేరారనీ, 10 మంది ఇంటెన్సివ్ కేర్లో వున్నారని చెప్పారు మినిస్టర్.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







