40 శాతం మంది ఒమన్ జనాభాకు కోవిడ్ వ్యాక్సిన్
- November 12, 2020
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించిన వివరాల ప్రకారం ఒమన్లో మొదటి విడతగా 40 శాతం మందికి కరోనా వ్యాక్సిన్ అందుతుందనీ, ఈ ఏడాది చివరి నాటికి లభ్యమయ్యే వ్యాక్సిన్ని 40 శాతం మందికి తొలి విడతలో అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సుప్రీం కమిటీ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అల్ సైది మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సుల్తానేట్లో కోవిడ్ 19 కేసుల తీవ్రత తగ్గుముఖం పడుతోందని అన్నారు. అయితే, తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాల్సిందేనని సూచించారు. గత 24 గంటల్లో 35 మంది కరోనాతో ఆసుపత్రిలో చేరారనీ, 10 మంది ఇంటెన్సివ్ కేర్లో వున్నారని చెప్పారు మినిస్టర్.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







