ఛాత్ పూజలకు హైకోర్టు బ్రేకులు
- November 18, 2020
న్యూఢిల్లీ: కోవిడ్ కారణంగా చెరువులు, నదీ ప్రాంతాల వంటి బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజలు జరపరాదంటూ ఢిల్లీ ప్రభుత్వం విధించిన నిషేధంపై జోక్యం చేసుకునేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారంనాడు నిరాకరించింది. ఈనెల 20న బహిరంగ ప్రదేశాల్లో ఛాత్ పూజలకు అనుమతించేది లేదంటూ ఢిల్లీ డిజాస్టర్ మేనేజిమెంట్ అథారిటీ (డీడీఎంఏ) చైర్మన్ ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జనమంతా ఒక చోట గుమిగూడటానికి అనుమతించడం వల్ల ఇన్ఫెక్షన్ వేగంగా వ్యాపిస్తుందని, డీడీఎంసీ ఉత్తర్వును సవాలు చేస్తూ వేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని భావిస్తూ కొట్టివేస్తున్నట్టు న్యాయమూర్తులు హైమ కోహ్లి, సుబ్రమణియం ప్రసాద్తో కూడిన బెంచ్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు