ఒమన్‌లో కొత్తగా 411 కొత్త కేసులు, 10 మరణాలు

- November 18, 2020 , by Maagulf
ఒమన్‌లో కొత్తగా 411 కొత్త కేసులు, 10 మరణాలు

మస్కట్‌: ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మస్కట్‌లో కొత్తగా 411 మందికి కరోనా సోకింది. ఒక్క రోజులోనే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 121,129. వీరిలో 112014 మంది కరోనా నుండి కోలుకోగా, మొత్తం 1360 మంది మృత్యు వాత పడ్డారు. ప్రతీ ఒక్కరూ మాస్క్‌ ధరించాలనీ, భౌతిక దూరం పాటించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచిస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com