భారతీయ వస్త్రాలకు ఎంబసీ ప్రచారం - వర్చువల్ కాన్షరెన్స్ నిర్వహణ
- November 18, 2020
కువైట్: భారతీయ వస్త్రాలకు ప్రాచుర్యం కల్పించేందుకు కువైట్లోని భారత ఎంబసీ వర్చువల్ కాన్పÛరెన్స్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భారత, కువైట్ దేశాలకు చెందిన వస్త్ర వ్యాపారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు మరింతగా వృద్ధి చెందుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆన్ లైన్ విధానంలో అమ్మకాలు, కొనుగోళ్ల పట్ల చర్చించుకోవడం జరిగింది. అమ్మకం దారులు, కొనుగోలు దార్లకు ఇది ఒక చక్కటి వేదిక. ఇండియన్ బిజినెస్ నెట్ వర్క్ టెక్స్ప్రోసిల్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గతవారం ఔషధ విభాగానికి సంబంధించి ఇండియన్ ఎంబసీ ఈ తరహా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆత్మ నిర్భర భారత్లో భాగంగా వీటిని నిర్వహిస్తున్నారు.

తాజా వార్తలు
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్







