మత చిహ్నాలకు అవమానం: ఒకరి అరెస్ట్
- November 19, 2020
బహ్రెయిన్ మూడవ క్రిమినల్ కోర్టు, ఓ వ్యక్తికి ఆరు నెలల జైలు శిక్షను విధించింది. మత చిహ్నాల్ని అవమానించిన కేసులో నిందితుడికి ఈ శిక్ష ఖరారు చేశారు. ప్రొఫెట్ మొహమ్మద్ కంపానియన్స్పై అభ్యంతకర వ్యాఖ్యలు చేసినట్లు నిందితుడిపై అభియోగాలు మోపబడ్డాయి. గౌరవప్రదమైన కంపానియన్స్ పట్ల అభ్యంతరకరమైన వ్యాఖ్యలు నిందితుడు చేసినట్లు నిర్ధారించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్, నిందితుడ్ని విచారించడం జరిగింది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష