హోం క్వారంటైన్ ఉల్లంఘన: ముగ్గురి అరెస్ట్
- November 20, 2020
దోహా:హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కరోనా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, హోం క్వారంటైన్ నిబంధనల్ని పాటించడం తప్పనిసరి అని అథారిటీస్ చెబుతున్నాయి. కాగా, అరెస్టయిన వారి పేర్లు ఇలా వున్నాయి. ఘానిం మొహమ్మద్ రషీద్ అలీ అల్ మాదీద్, రయీద్ అద్నాన్ ముహమ్మద్ అవాద్, అబ్దుల్ రకీబ్ రఖీఫ్ కెల్ లను అధికారులు అరెస్ట్ చేశారు. కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలనీ లేని పక్షంలో ఆర్టికల్ 253, పీనల్ కోడ్ 11 ఆఫ్ 2004 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









