హోం క్వారంటైన్ ఉల్లంఘన: ముగ్గురి అరెస్ట్
- November 20, 2020
దోహా:హోం క్వారంటైన్ నిబంధనల్ని ఉల్లంఘించిన ముగ్గురు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. కరోనా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం, హోం క్వారంటైన్ నిబంధనల్ని పాటించడం తప్పనిసరి అని అథారిటీస్ చెబుతున్నాయి. కాగా, అరెస్టయిన వారి పేర్లు ఇలా వున్నాయి. ఘానిం మొహమ్మద్ రషీద్ అలీ అల్ మాదీద్, రయీద్ అద్నాన్ ముహమ్మద్ అవాద్, అబ్దుల్ రకీబ్ రఖీఫ్ కెల్ లను అధికారులు అరెస్ట్ చేశారు. కరోనా నిబంధనల్ని ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలనీ లేని పక్షంలో ఆర్టికల్ 253, పీనల్ కోడ్ 11 ఆఫ్ 2004 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు