కువైట్ కు తిరిగివచ్చే డొమస్టిక్ వర్కర్స్ ఎయిర్ ఫేర్స్ ను 350 KDగా నిర్ణయం
- November 22, 2020
లాక్ డౌన్ తో కువైట్ బ్యాన్డ్ కంట్రీస్ లో చిక్కుకుపోయిన డొమస్టిక్ వర్కర్స్ కు శుభవార్త. భారత్ తో పాటు శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పిలిప్పైన్స్ నుంచి కువైట్ రావాలనుకునే డొమస్టిక్ వర్కర్స్ కు సంబంధించి ఎయిర్ వేర్స్ ను డిసైడ్ చేసింది కువైట్ ప్రభుత్వం. భారత్ నుంచి వచ్చే వారికి 110 దినార్లు, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ నుంచి వచ్చే వారికి 145 దినార్లు, పిలిప్పైన్స్ నుంచి వచ్చే వారికి 200 దినార్ల చొప్పున విమాన చార్జీలను నిర్ణయించింది. ఈ ఐదు దేశాల నుంచి కువైట్ చేరుకునే ప్రయాణికులకు గరిష్టంగా 350 దినార్లు ఉంటుందని వెల్లండించింది. అదే సమయంలో ఒక రోజుకు 600 సీట్లను మాత్రమే కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ఆంక్షల సడలింపుల తర్వాత దాదాపు 80 వేల మంది డొమస్టిక్ వర్కర్లు కువైట్ చేరుకుంటారని ఆ దేశ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









