అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ..సౌదీ అరేబియా ప్రకటన
- November 24, 2020
రియాద్:కింగ్డమ్ పరిధిలోని దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించనున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్య సంక్షరణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా చేస్తోందని, ప్రజలకు వ్యాక్సిన్ ను అందించటాన్ని వ్యాపారంగా తాము భావించటం లేదని సౌదీ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ అసిరి వెల్లడించారు. వచ్చే ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించగలమని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే..వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రధాన్యత క్రమంలో ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 16 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ అందించకపోవటమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలిపారు. జీ20 సభ్య దేశాల్లో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి సమర్ధవంతమైన చర్యల్లో సౌదీ అరేబియా ఒకటని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- అమరావతి రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- ముంబై రన్వే పై ఎదురెదురుగా ఎయిరిండియా విమానాలు..
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక







