జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన టీఆరెస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు
- November 24, 2020
హైదరాబాద్:టీఆరెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార రోడ్ షో కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో కొత్తపేట ,కర్మానఘట్ రోడ్ షో లో టీఆరెస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా టీఆరెస్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 1 న జరగనున్న హైదరాబాద్ స్ధానిక మునిసిపల్ ఎన్నికలో భాగంగా టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగల మరియు టీఆరెస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి పర్యవేక్షణ మరియు సూచనల మేరకు వివిధ దేశాల నుండి టీఆరెస్ ఎన్నారై ప్రతినిధులు సోషల్ మీడియా లో మరియు హైదరాబాద్ కి ప్రత్యక్షంగా వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని స్థానిక తెరాస కార్పొరేటర్ల గెలుపు కొసం తమ వంతు కృషి చేస్తు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.హైదరాబాద్ అభివృద్ధి కోసం ప్రజలు టీఆరెస్ అభ్యర్థులకి ఓటు వేసి ప్రత్యర్ధులకు మంచి బుద్ధి చెప్తారు అని ధీమా వ్యక్తం చేసారు.

తాజా వార్తలు
- IPL2026: ఢిల్లీ క్యాపిటల్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ ఘనవిజయం
- ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన అపోలో హాస్పిటల్స్
- యూఏఈలో ప్రత్యక్ష లేదా దూర విద్య పై మే 10న నిర్ణయం
- విదేశీ చదువులకు పావలా వడ్డీ రుణాలు..సీఎం కీలక నిర్ణయం
- పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా మళ్లీ రంగస్వామి
- ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- యూఏఈ: రెండు బాలిస్టిక్ క్షిపణులు, మూడు డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ
- ‘విజయ్ అను నేను‘ అంటూ రేపు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం
- పని మనుషులతో జాగ్రత్త: సీపీ సజ్జనార్
- యువతి ప్రాణాలను కాపాడిన మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు









