ఖతార్:డిసెంబర్ 1 నుంచి కతార ట్రెడిషనల్ ధౌ ఫెస్టివల్
- November 24, 2020
దోహా:పల్లె సంస్కృతి, పాత తరాన్ని గుర్తు చేసే వస్తు సముదాయాలను ఇష్టపడే వారిని కతార్ ట్రెడిషనల్ ధౌ ఫెస్టివల్ మరోసారి స్వాగతం పలుకుతోంది. కతార బీచ్ వేదికగా డిసెంబర్ 1 నుంచి 5 వరకు ఈ ఫెస్టివల్ జరగనున్నట్లు కతార కల్చరల్ విలేజ్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ ఐదు రోజుల ఉత్సవంలో ఖతార్ తో పాటు కువైట్, ఒమన్, ఇరాక్, జన్జిబర్ కూడా తమ పల్లె సంస్కృతి ఉట్టిపడేలా పలు వస్తువులను ఫెస్టివల్ లో సందర్శకులకు అందుబాటులో తీసుకురానున్నారు. అంతేకాదు..సముద్ర తీర ప్రాంతాల సాంప్రదాయక కళలను ప్రదర్శించనున్నారు. సముద్రంతో ముడిపడిన తమ జీవన విధానాన్ని, తమ వారసత్వ సంస్కృతిని తెలిపేలా కల్చరల్ ప్రొగ్రామ్స్ నిర్వహిస్తారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష