రోడ్డు ప్రమాదం కారణంగా తలెత్తిన ట్రాఫిక్ జామ్
- November 24, 2020
మస్కట్: రెండు కార్లు ప్రమాదానికి గురికాగా, ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై ఈ ఘటన చోటు చేసుకుంది. మస్కట్ వైపు వెళ్ళే దారిలో ఎయిర్ పోర్ట్ బ్రిడ్జికి ముందు సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయనీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అత్యవసర పనుల మీద వెళ్ళేవారు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష