రోడ్డు ప్రమాదం కారణంగా తలెత్తిన ట్రాఫిక్ జామ్
- November 24, 2020
మస్కట్: రెండు కార్లు ప్రమాదానికి గురికాగా, ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై ఈ ఘటన చోటు చేసుకుంది. మస్కట్ వైపు వెళ్ళే దారిలో ఎయిర్ పోర్ట్ బ్రిడ్జికి ముందు సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయనీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అత్యవసర పనుల మీద వెళ్ళేవారు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: కీలక అంశాలు
- అస్సాం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
- యూఏఈలో వాట్సాప్ వినియోగదారులకు కీలక హెచ్చరికలు
- HCA క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా అంబటి రాయుడు
- భారతీయ జర్నలిస్టులకు పులిట్జర్ అవార్డు
- అనధికార అబార్షన్ ప్రమోటింగ్..ప్రవాసికి ఆరు నెలల జైలు, SR 100,000 ఫైన్..!!
- యుద్ధం, ప్రాంతీయ ఉద్రిక్తతల పై కింగ్ హమద్, జెలెన్స్కీ చర్చలు..!!
- యూఏఈలో Dh1.046 బిలియన్లతో కొత్త డీశాలినేషన్ స్టేషన్..!!
- ప్రాంతీయ పరిణామాల పై బ్రిటిష్, కువైట్ తో ఒమన్ చర్చలు..!!
- మే 13 నుండి 16 వరకు ఓల్డ్ దోహా పోర్టులో పిషింగ్ పోటీ..!!









