రోడ్డు ప్రమాదం కారణంగా తలెత్తిన ట్రాఫిక్ జామ్
- November 24, 2020
మస్కట్: రెండు కార్లు ప్రమాదానికి గురికాగా, ఈ ప్రమాదంతో రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై ఈ ఘటన చోటు చేసుకుంది. మస్కట్ వైపు వెళ్ళే దారిలో ఎయిర్ పోర్ట్ బ్రిడ్జికి ముందు సుల్తాన్ కబూస్ స్ట్రీట్పై రోడ్డు ప్రమాదం జరిగిందనీ, ఈ ఘటనలో కొందరికి గాయాలయ్యాయనీ, ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అత్యవసర పనుల మీద వెళ్ళేవారు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని సూచించారు.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- కువైట్ లో అనధికార ఫుడ్ సెల్లర్స్ పై కొరడా..!!
- ఒమన్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు మృతి..!!
- ఖతార్ లో ఫిబ్రవరి 10న హాలీడే..!!
- బహ్రెయిన్ లో ‘గ్రాండ్మాస్టర్ ఇండియా క్విజ్’..!!
- సౌదీ అరేబియాలో 70%కి పెరిగిన రోడ్ సేఫ్టీ రేట్..!!
- చెన్నైలో భారీ పొగమంచు..దుబాయ్ ఫ్లైట్ బెంగళూరుకు మళ్లింపు..!!
- ప్రజల తరపున ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు: కేటీఆర్
- 27 భాషల్లో యూట్యూబ్ వీడియోలు
- ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ
- ఉగ్రవాదం పై రాజీ లేదు: ప్రధాని మోదీ









