ఒక్క రోజులో 10 వేలకు పైగా కోవిడ్‌19 పరీక్షలు

- November 24, 2020 , by Maagulf
ఒక్క రోజులో 10 వేలకు పైగా కోవిడ్‌19 పరీక్షలు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం, తాజాగా 227 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు ఖతార్‌లో నమోదయ్యాయి. 212 మంది కరోనా నుంచి కోలుకున్నారు గడచిన 24 గంటల్లో. రికార్డు స్థాయిలో 10 వేలకు పైగా కరోనా టెస్టులు గడచిన ఇరవై నాలుగ్గంట్లో జరిగాయి. ఇదిలా వుంటే, కొత్తగా నమోదైన 227 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 175 కమ్యూనిటీ కేసులు కాగా, 52 మంది ట్రావెలర్స్‌కి కరోనా సోకింది. ఇప్పటివరకు ఖతార్‌లో కరోనాతో 236 మంది ప్రాణాలు కోల్పోయారు.  

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com