తమ స్టేటస్ని చట్టబద్ధం చేసుకోవాలని వలసదారులకు సూచన
- November 25, 2020
కువైట్ అథారిటీస్, అక్రమ వలసదారులు తమ స్టేటస్ని చట్టబద్ధం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రేస్ పీరియడ్లోగా తమ స్టేటస్ని సంబంధిత చట్టబద్ధమైన విధానాల ద్వారా చట్టబద్ధం చేసుకుంటే, వారికి ఎలాంటి సమస్యలూ భవిష్యత్తులో వుండవనీ, లేని పక్షంలో వారిని ఇల్లీగల్ రెసిడెంట్స్గా గుర్తించి, వారి వారి స్వదేశాలకు పంపించేయడం జరుగుతుందనీ, వారు తిరిగి దేశంలోకి రావడంపై నిషేధం విధించాల్సి వస్తుందని అథారిటీస్ పేర్కొన్నాయి. కాగా, దేశం విడిచి వెళ్ళిపోవాలనుకునేవారు నవంబర్ 30 లోపు వెళ్ళిపోవచ్చని అథారిటీస్ స్పష్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- సీబ్ విలాయత్లో 25 సమాధుల వద్ద తవ్వకాలు ప్రారంభం..!!
- అభివృద్ధి, ప్రాంతీయ భద్రత పై జిసిసి, ఈయూ చర్చలు..!!
- దుబాయ్ మాల్ సహా 3 మాల్స్ లో పార్కిన్ ఫీల్డ్ తనిఖీలు..!!
- ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఉద్గారాలు.. ఖతార్ ఎయిర్వేస్ మరో ఘనత..!!
- 2027 మోడల్ వాహనాలకు అప్డేటుడ్ ఫ్యూయల్ ఎకానమీ లేబుల్..!!
- మే 27న ఈద్ అల్-అధా..!!
- మానవతా విజయానికి ప్రతీకగా అవయవాల శిబిరం: గవర్నర్ శివప్రతాప్ శుక్లా
- ప్రతాప్ హాస్పిటల్లో గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్సలు: డాక్టర్ ప్రతాప్
- విద్యార్థులకు పౌష్టికాహారం: మంత్రి లోకేష్
- హర్మూజ్ జలసంధి పై పెరిగిన ఉత్కంఠ: అమెరికాకు ఇరాన్ వార్నింగ్!









