తమ స్టేటస్ని చట్టబద్ధం చేసుకోవాలని వలసదారులకు సూచన
- November 25, 2020
కువైట్ అథారిటీస్, అక్రమ వలసదారులు తమ స్టేటస్ని చట్టబద్ధం చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఇంటీరియర్ మినిస్ట్రీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గ్రేస్ పీరియడ్లోగా తమ స్టేటస్ని సంబంధిత చట్టబద్ధమైన విధానాల ద్వారా చట్టబద్ధం చేసుకుంటే, వారికి ఎలాంటి సమస్యలూ భవిష్యత్తులో వుండవనీ, లేని పక్షంలో వారిని ఇల్లీగల్ రెసిడెంట్స్గా గుర్తించి, వారి వారి స్వదేశాలకు పంపించేయడం జరుగుతుందనీ, వారు తిరిగి దేశంలోకి రావడంపై నిషేధం విధించాల్సి వస్తుందని అథారిటీస్ పేర్కొన్నాయి. కాగా, దేశం విడిచి వెళ్ళిపోవాలనుకునేవారు నవంబర్ 30 లోపు వెళ్ళిపోవచ్చని అథారిటీస్ స్పష్టం చేయడం జరిగింది.
తాజా వార్తలు
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం
- అమెరికాతో చర్చలకు అధ్యక్షుడి ఆదేశాలు: ఇరాన్ మీడియా
- 10 తర్వాత పూర్తి స్థాయిలో ఇండిగో విమానాల కార్యాచరణ
- అగ్రిటెక్ 2026: ఫిబ్రవరి 12న ప్రారంభం..!!
- జజాన్ హానీ ఎగ్జిబిషన్.. 4 రోజుల్లో రికార్డు సేల్స్..!!
- వెబ్సైట్ డౌన్.. యూఏఈ లాటరీ క్లారిటీ..!!
- ఎక్స్ఛేంజ్ కంపెనీలలో క్యాష్ లిమిట్ తగ్గింపు..!!
- డిజెబిలిటీ కార్డుతో ప్రభుత్వ సేవలు, ప్రయోజనాలు..!!
- రమదాన్ కు సిద్ధమవుతున్న బహ్రెయిన్..!!







