ఢిల్లీ నుంచి రస్ అల్ ఖైమాలో చేరుకున్న తొలి స్పైస్ జెట్ విమానం
- November 27, 2020
రస్ అల్ ఖైమా:ఢిల్లీ నుంచి తొలి స్పైస్ జెట్ విమానం రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయంలో నవంబర్ 27, శుక్రవారం ఉదయం ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ ద్వారా ఇండియాలోని 28 డెస్టినేషన్లకు యూఏఈతో స్పైస్ జెట్ విమానాలు కనెక్ట్ చేయనున్నాయి. ముందు ముందు మరిన్ని డెస్టినేషన్లకు విమానాల్ని ఈ సంస్థ ప్రకటించనుంది. స్పైస్ జెట్ బోయింగ్ 737-800 విమానాల్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయానికి కనెక్ట్ చేస్తోంది. కాగా, రస్ అల్ ఖైమా నుంచి సోమవారం అలాగే శుక్రవారాల్లో ఢిల్లీకి విమానాలు తిరిగి వెళతాయి. మొత్తం 189 మంది ప్రయాణీకులు ఓ విమానంలో ప్రయణించే వీలుంది.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!