ఇండియాలో వీసా సెంటర్స్ని పునఃప్రారంభించనున్న ఖతార్
- November 27, 2020
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ఖతార్ వీసా కేంద్రాల్ని ఇండియాలో త్వరలో ప్రారంభించనుంది. డిసెంబర్ మొదటి వారం నుంచి ఇవి తిరిగి తెరచుకుంటాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వెల్లడించింది. ట్విట్టర్ ద్వారా ఈ మేరకు ప్రకటన విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 3న ఖతార్ వీసా సెంటర్ తెరచుకోనుందని, అదే రోజు అపాయింట్మెంట్స్ కూడా ఆన్లైన్లో దొరుకుతాయని మినిస్ట్రీ పేర్కొంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, లక్నో, హైదరాబాద్, చెన్నై మరియు కోచీ నగరాల్లో ఖతార్ వీసా కేంద్రాలున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష