స్మగ్లింగ్ గూడ్స్ విక్రయం: 27 స్టోర్ల మూసివేత
- November 27, 2020
కువైట్ సిటీ:కువైట్ అథారిటీస్ 27 షాప్లను మూసివేయడం జరిగింది. స్మగ్లింగ్ గూడ్స్ని ఈ షాప్స్లో విక్రయిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్సఈ్ట వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్స్పెక్షన్ టీమ్స్, నిబంధనలకు విరుద్ధంగా ఆయా గూడ్స్ని విక్రయిస్తున్న షాప్లపై తనిఖీలు నిర్వహించాయి. ఫేక్ ఐటమ్స్ని సీజ్ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఫేక్ గూడ్స్ విషయమై తనిఖీలు జరుగుతుంటాయని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో హై అలర్ట్
- CII సదస్సుకు సర్వం సిద్ధం..
- పీఎఫ్ ముందుగా విత్ డ్రా చేస్తే టాక్స్ తప్పదు
- మరోసారి భారత్ పాక్ ల మధ్య ఉద్రిక్త వాతావరణం
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!







