స్మగ్లింగ్ గూడ్స్ విక్రయం: 27 స్టోర్ల మూసివేత
- November 27, 2020కువైట్ సిటీ:కువైట్ అథారిటీస్ 27 షాప్లను మూసివేయడం జరిగింది. స్మగ్లింగ్ గూడ్స్ని ఈ షాప్స్లో విక్రయిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్సఈ్ట వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్స్పెక్షన్ టీమ్స్, నిబంధనలకు విరుద్ధంగా ఆయా గూడ్స్ని విక్రయిస్తున్న షాప్లపై తనిఖీలు నిర్వహించాయి. ఫేక్ ఐటమ్స్ని సీజ్ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఫేక్ గూడ్స్ విషయమై తనిఖీలు జరుగుతుంటాయని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!