స్మగ్లింగ్ గూడ్స్ విక్రయం: 27 స్టోర్ల మూసివేత
- November 27, 2020కువైట్ సిటీ:కువైట్ అథారిటీస్ 27 షాప్లను మూసివేయడం జరిగింది. స్మగ్లింగ్ గూడ్స్ని ఈ షాప్స్లో విక్రయిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండ్సఈ్ట వెల్లడించిన వివరాల ప్రకారం, ఇన్స్పెక్షన్ టీమ్స్, నిబంధనలకు విరుద్ధంగా ఆయా గూడ్స్ని విక్రయిస్తున్న షాప్లపై తనిఖీలు నిర్వహించాయి. ఫేక్ ఐటమ్స్ని సీజ్ చేశారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఎప్పటికప్పుడు ఫేక్ గూడ్స్ విషయమై తనిఖీలు జరుగుతుంటాయని అథారిటీస్ హెచ్చరించడం జరిగింది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు