నివర్‌ తుపాను..సిఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

- November 28, 2020 , by Maagulf
నివర్‌ తుపాను..సిఎం జగన్‌ ఏరియల్‌ సర్వే

అమరావతి: నేడు సిఎం జగన్‌ నివర్‌ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఈనేపథ్యంలో ఆయన నేరుగా చిత్తూరు జిల్లాకు వెళ్లనున్నారు. అక్కడ నుంచి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వైఎస్‌ఆర్‌, చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వరద ప్రభావంపై సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం సిఎం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com