హైదరాబాద్లో స్థిరపడిన వాళ్లంతా హైదరాబాదీలే:మంత్రి కేటీఆర్
- November 28, 2020
హైదరాబాద్:హైదరాబాద్లో స్థిరపడిన వాళ్లంతా హైదరాబాదీలే అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ విభిన్న సంస్కృతుల సమ్మేళనమని తెలిపారు. బేగంపేట్లోని హరిత ప్లాజాలో లింగ్విస్టిక్ కల్చర్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కేటీఆర్.... హైదరాబాద్ ఐక్యతకు చిహ్నమని తెలిపారు. ఆరేళ్ల ప్రశాంతమైన వాతావరణం కొనసాగేలా టీఆర్ఎస్ను గెలిపించాలి.
తాజా వార్తలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!
- ఢిల్లీ బాంబు దాడిని ఖండించిన బహ్రెయిన్..!!
- ప్రవాసీని బంధించి, డబ్బు వసూలు..ఇద్దరు ఆసియన్లు అరెస్టు..!!
- గ్రేస్ పీరియడ్ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం







