ఖతార్‌లో కొత్తగా 227 కరోనా పాజిటివ్‌ కేసులు

- November 28, 2020 , by Maagulf
ఖతార్‌లో కొత్తగా 227 కరోనా పాజిటివ్‌ కేసులు

దోహా: మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ వెల్లడించిన వివరాల ప్రకారం కొత్తగా దేశంలో గడచిన 24 గంటల్లో 227 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపితే మొత్తంగా దేశంలో 135,651 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి ఇప్పటిదాకా. కాగా, తాజాగా నమోదైన 227 కరోనా పాజిటివ్‌ కేసుల్లో 167 కమ్యూనిటీ కేసులు కాగా, 60 విదేశాల నుంచి వచ్చినవారికి సోకిన కేసులు. 237 మంది కరోనాతో ఇప్పటిదాకా ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో 3,877 కరోనా టెస్టులు చేశారు. 281 మంది కరోనా నుంచి ఒక్క రోజులోనే కోలుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com