హైదరాబాద్ విమానాశ్రయంలో అరకిలో బంగారం స్వాధీనం
- November 29, 2020హైదరాబాద్:హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద అర కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. పేస్ట్ రూపంలో క్యాప్సూల్స్ ద్వారా ఈ బంగారాన్ని నిందితుడు దేశంలోకి స్మగుల్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. మొత్తం 505.53 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారం విలువ 24.49 లక్షలు వుంటుంది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ