80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించిన మినిస్ట్రీ
- December 02, 2020
కువైట్ సిటీ:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, మొత్తం 80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించుకుంది. మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఇస్మాయిల్ అల్ ఫెలాకవి ఈ మేరకు ఓ నిర్ణయాన్ని వెల్లడించారు. కువైటైజేషన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానంలో కువైట్ జాతీయులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. తొలగింపబడిన ఉద్యోగుల్లో సలహాదారులు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు వున్నారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







