80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించిన మినిస్ట్రీ

- December 02, 2020 , by Maagulf
80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించిన మినిస్ట్రీ

కువైట్ సిటీ:కువైట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ వర్క్స్‌, మొత్తం 80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించుకుంది. మినిస్ట్రీ అండర్‌ సెక్రెటరీ ఇస్మాయిల్‌ అల్‌ ఫెలాకవి ఈ మేరకు ఓ నిర్ణయాన్ని వెల్లడించారు. కువైటైజేషన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానంలో కువైట్‌ జాతీయులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. తొలగింపబడిన ఉద్యోగుల్లో సలహాదారులు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు వున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com