80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించిన మినిస్ట్రీ
- December 02, 2020కువైట్ సిటీ:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, మొత్తం 80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించుకుంది. మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఇస్మాయిల్ అల్ ఫెలాకవి ఈ మేరకు ఓ నిర్ణయాన్ని వెల్లడించారు. కువైటైజేషన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానంలో కువైట్ జాతీయులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. తొలగింపబడిన ఉద్యోగుల్లో సలహాదారులు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు వున్నారు.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం