80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించిన మినిస్ట్రీ
- December 02, 2020
కువైట్ సిటీ:కువైట్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ వర్క్స్, మొత్తం 80 మంది వలస ఉద్యోగుల్ని తొలగించాలని నిర్ణయించుకుంది. మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఇస్మాయిల్ అల్ ఫెలాకవి ఈ మేరకు ఓ నిర్ణయాన్ని వెల్లడించారు. కువైటైజేషన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వారి స్థానంలో కువైట్ జాతీయులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారు. తొలగింపబడిన ఉద్యోగుల్లో సలహాదారులు, అకౌంటెంట్లు, ఇంజనీర్లు సహా వివిధ విభాగాల్లో పనిచేస్తున్నవారు వున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!