హైదరాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం
- December 02, 2020
హైదరాబాద్:హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుండి ఫ్లైట్ నెం:6E-025 వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద 299.19 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.పేస్ట్ రూపంలో రెండు క్యాప్సూల్స్ ద్వారా ఈ బంగారాన్ని నిందితుడు దేశంలోకి స్మగుల్ చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.మొత్తం 299.19 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారం విలువ 14.68 లక్షలు వుంటుంది. కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!