హైదరాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

- December 02, 2020 , by Maagulf
హైదరాబాద్ విమానాశ్రయంలో బంగారం స్వాధీనం

హైదరాబాద్‌:హైదరాబాద్‌ కస్టమ్స్‌ అధికారులు దుబాయ్ నుండి ఫ్లైట్ నెం:6E-025 వచ్చిన ఓ ప్రయాణీకుడి వద్ద 299.19 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు.పేస్ట్‌ రూపంలో రెండు క్యాప్సూల్స్‌ ద్వారా ఈ బంగారాన్ని నిందితుడు దేశంలోకి స్మగుల్‌ చేస్తున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు.మొత్తం 299.19 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ బంగారం విలువ 14.68 లక్షలు వుంటుంది. కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేపట్టారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com