కువైట్లో భారత అసోసియేషన్స్తో భారత రాయబారి సమావేశం
- December 03, 2020
కువైట్లో భారత రాయబారి అయిన శిబి జార్జి, ఇండియన్ అసోసియేషన్స్కి చెందిన ఆఫీస్ బేరర్స్తో కలిసి వర్చువల్ ప్లాట్ఫామ్ వేదికగా సమావేశమవుతారు. డిసెంబర్ 18 శుక్రవారం ఈ సమావేశం సాయంత్రం 5.30 నిమిషాలకు జరగనుంది. శిబి జార్జి, కువైట్ భారత రాయబారిగా నియమితులయ్యాక ఏర్పాటు చేస్తున్న తొలి 'కామన్ మీట్'గా దీన్ని అభివర్ణించవచ్చు. కువైట్లోని అన్ని భారత అసోసియేషన్స్, తమ తరఫున ఇద్దరు ప్రతినిథుల్ని ఈ వర్చువల్ మీటింగ్కి పంపాలని ఇప్పటికే ఎంబసీ కోరింది. ఆయా ఆఫీస్ బేరర్స్ విరవాల్ని కి మెయిల్ చేయాలి.
తాజా వార్తలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు
- ప్రమోషన్లు, బదిలీలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు కె.భాగ్యరాజ్ కన్నుమూత







