GHMC ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ
- December 04, 2020హైదరాబాద్:GHMC ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటికి టీఆర్ఎస్-65, బీజేపీ-35, ఎంఐఎం-31, కాంగ్రెస్-3 డవిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. మెట్టుగూడ, యూసుఫ్గూడ, బోరబండ, హైదర్నగర్, రామచంద్రాపురంలో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఏఎస్ రావు నగర్లో కాంగ్రెస్ అభ్యర్థి శిరీషారెడ్డి గెలుపొందారు. మంగళ్హాట్లో బీజేపీ అభ్యర్థి శశికళ విజయం సాధించారు.మజ్లిస్ అభ్యర్థులు మెహదీపట్నం, డబీర్పురం, చంద్రాయణగుట్ట, అహ్మద్ నగర్, పత్తర్గట్టిలో గెలుపొందారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు