టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసిస్
- December 04, 2020ఆస్ట్రేలియా:టీం ఇండియా, ఆస్ట్రేలియా టీంల మధ్య టీ-20 సమరం మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలుత బౌలింగ్ కు మొగ్గు చూపాడు. ఇప్పటికే 2-1 తో వన్డే సిరిస్ గెలిపొందిన ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు పొట్టి సిరీస్ పైన కన్నేసింది. మరోవైపు మూడో వన్డేలో విజయం సాధించిన టీం ఇండియా ఈ మ్యాచ్లో బోణీ కొట్టి టీ20 లపై పట్టుబిగించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య పోటా పోటీ నెలకొనే అవకాశం ఉంది. దీంతో తొలి టీ 20 మ్యాచ్ పై ఆస్తకి నెలకొంది. అయితే.. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.
ఆస్ట్రేలియా జట్టు : ఆరోన్ ఫించ్ {కెప్టెన్}, మాథ్యూవేడ్, స్టీవ్ స్మిత్, హెన్రిక్స్, అలెక్స్, క్యారీ, గ్లెన్ మాక్స్ వెల్, ఆష్టన్ అగర్, సీన్ అబోట్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్, ఆడం జంపా
ఇండియా జట్టు : విరాట్ కోహ్లి {కెప్టెన్}, కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, నటరాజన్, షమీ
తాజా వార్తలు
- వాట్సాప్ లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫోటోలు పంపించొచ్చు!
- కంటి శస్త్ర చికిత్స పరికరమును విరాళంగా ఇచ్చిన మజ్గూన్ డాక్ యార్డ్
- నూడుల్స్లో కోట్ల విలువైన వజ్రాలు..
- పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కల్యాణ్ నామినేషన్
- గాజాలో తక్షణ కాల్పుల విరమణకు GCC, EU ఉమ్మడి చర్యలు. !
- బ్యాంకులు రుణ వాయిదాలు 6 నెలల పాటు వాయిదా..!
- 3 నెలల్లో 67 హాస్పిటాలిటీ సౌకర్యాలు మూసివేత
- జిలీబ్ అల్-షుయౌఖ్లో ఆసియా జాతీయుడి హత్య..!
- యూఏఈ అధ్యక్షుడితో సుల్తాన్ కీలక చర్చలు
- విమానాల్లో 12 ఏళ్లలోపు చిన్నారులకు వారి పేరెంట్స్ పక్కనే సీటు ఇవ్వాలి: DGCA