కువైట్ పార్లమెంటరీ ఎలక్షన్ ప్రారంభం
- December 05, 2020కువైట్ సిటీ:కువైట్లో పార్లమెంటరీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దేవవ్యాప్తంగా పలు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటు వేసేవారికి మాస్క్ తప్పనిసరి చేశారు. కాగా, కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఎలక్ట్రోరల్ జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రాన్ని కరోనా బాధితుల కోసం కోటాయించడం జరిగింది. మొత్తం 102 పోలింగ్ స్టేషన్లను వీరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, ఇప్పటిదాకా దేశంలో 143,917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక