కువైట్ పార్లమెంటరీ ఎలక్షన్ ప్రారంభం
- December 05, 2020కువైట్ సిటీ:కువైట్లో పార్లమెంటరీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దేవవ్యాప్తంగా పలు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటు వేసేవారికి మాస్క్ తప్పనిసరి చేశారు. కాగా, కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఎలక్ట్రోరల్ జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రాన్ని కరోనా బాధితుల కోసం కోటాయించడం జరిగింది. మొత్తం 102 పోలింగ్ స్టేషన్లను వీరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, ఇప్పటిదాకా దేశంలో 143,917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన