కువైట్ పార్లమెంటరీ ఎలక్షన్ ప్రారంభం
- December 05, 2020
కువైట్ సిటీ:కువైట్లో పార్లమెంటరీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. దేవవ్యాప్తంగా పలు పోలింగ్ స్టేషన్లలో ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఓటు వేసేవారికి మాస్క్ తప్పనిసరి చేశారు. కాగా, కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ప్రతి ఎలక్ట్రోరల్ జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రాన్ని కరోనా బాధితుల కోసం కోటాయించడం జరిగింది. మొత్తం 102 పోలింగ్ స్టేషన్లను వీరి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. కాగా, ఇప్పటిదాకా దేశంలో 143,917 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







