12 ఏళ్ళ చిన్నారులకు మాల్స్లోకి అనుమతి
- December 05, 2020
మస్కట్:12 ఏళ్ళలోపు చిన్నారులకు మాల్స్లోనికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నాకి సంబంధిత అథారిటీస్. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ కారణంగా కొన్ని నిబంధనల్ని విధించడం జరిగింది. తిరిగి సాధారణ స్థితికి అన్ని ప్రక్రియల్నీ తీసుకొచ్చే క్రమంలో ఈ వెసులుబాటు కల్పించారు. అయితే, కరోనా నేపథ్యంలో తగిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం తప్పనిసరి అని అథారిటీస్ పేర్కొంటున్నాయి. కాగా, ఒమన్ వ్యాప్తంగా కమర్షియల్ యాక్టివిటీస్ తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. క్రౌడ్ కూడా ఆయా ప్రాంతాల్లో పెరుగుతున్నప్పటికీ, కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారు జనం.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్ పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ
- పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్..
- మోదీ పర్యటనకు ఘన ముగింపు..యుద్ధ విమానాలతో ఇండోనేషియా వీడ్కోలు
- నాగ్పూర్ విమానాశ్రయానికి బహుళ దశల విస్తరణ ప్రణాళికను ఆవిష్కరించిన GMR ఎయిర్పోర్ట్స్
- పీఎఫ్ ఖాతాదారులకు ఊరట..
- 45 పైసలకే రూ. 10 లక్షల బీమా.. IRCTC టికెట్ బుకింగ్లో అద్భుత ఆఫర్!
- సోషల్ మీడియా ట్రాప్.. దాడి, దోపిడీ చేసిన 9 మంది అరెస్ట్..!!
- కువైట్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- దోహాలో ఎలక్ట్రిక్ రోబో-టాక్సీల ట్రయల్ రన్ పూర్తి..త్వరలో రెండో దశ..!!
- FIFA క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఇదీ!







