భారత్ సహా పలు దేశాల ప్రయాణీకులకు ఎంట్రీ త్వరలో
- December 05, 2020
కువైట్ సిటీ:డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ), కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (కెఐఎ) నుంచి విమానాల్ని నిర్వహిస్తోన్న సంస్థలకు సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఇండియా సహా ఫిలిప్పీన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్ మరియు నేపాల్ల నుంచి వచ్చే ప్రయాణీకులకు సంబంధించి సర్క్యులర్లో పలు అంశాలు పొందుపరిచారు. కరోనా వైరస్ పరీక్షలకు సంబంధించి అనుమతి పొందిన లేబరేటరీస్ వివరాల్ని వీటిల్లో ప్రస్తావించారు. డిజిసిఎ పేర్కొన్న వివరాల ప్రకారం సంబంధిత లేబరేటరీల నుంచి ధృవీకరణ పొంది, కరోనా లేదని తేలిన ప్రయాణీకుల్ని మాత్రమే అనుమతిస్తారు. మెడికల్ యుటిలిటీనెట్ వర్క్ అక్రిడిటర్ సిస్టమ్ ద్వారా నమోదైన లేబరేటరీలకు చెందిన సర్టిఫికెట్లనే అనుమతించడం జరుగుతుందని డిజిసిఎ పేర్కొంది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







