కోవిడ్ భద్రతా నిబంధనలు: కెమెరాలతో పర్యవేక్షణ
- December 07, 2020
దుబాయ్:దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ 18 నెలల క్రితం ఏర్పాటు చేసిన కెమెరాల్ని, కరోనా సేఫ్టీ రూల్స్ విషయమై పర్యవేక్షణ కోసం ఉపయోగపడుతున్నాయి. ఈ స్మార్ట్ కెమెరాల ద్వారా, మాస్క్లను ఎవరైనా ధరిస్తున్నారా.? లేదా.? అన్న విషయాన్ని పరిశీలిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విధానం ద్వారా మాస్క్లు ధరించనివారిని గుర్తించడం జరుగుతుంది. మాస్క్ పెట్టుకోనివారిని గుర్తించి, అధికారుల్ని అప్రమత్తం చేయడం ఈ స్మార్ట్ కెమెరాల బాధ్యత. ఆయా వ్యక్తుల్ని అధికారులు గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటారు. సెకెనులో 30 ఫ్రేమ్లు తీయగలగడం ఈ కెమెరాల ప్రత్యేకత. ఏడు మీటర్ల రేంజ్లో వీటిని తీస్తారు. 65 డిగ్రీల కోణంలో ఫొటోల్ని సేకరించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..









