900 కిలోల డ్రగ్స్ స్వాధీనం
- December 08, 2020
సౌదీ: సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ మెరిటైమ్ ఫోర్సెస్ (సిఎంఎఫ్), 900 కిలోల నార్కోటిక్స్ డ్రగ్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరేబియా సముద్ర జలాల్లో ఈ షిప్మెంట్ని స్వాధీనం చేసుకున్నారు. స్టీల్ కంటెయినర్లో డ్రగ్స్ని స్మగ్లర్స్ స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గడచిన అక్టోబర్ నుంచి ఇప్పటిదాకా ఇలాంటివి మొత్తం నాలుగు స్మగ్లింగ్ యత్నాల్ని అధికారులు అడ్డుకోగలిగారు. అంతర్జాతీయ జలాల్లో ఈ తరహా స్మగ్లింగ్ కార్యకలాపాలపై నిఘా కోసం సిఎంఎఫ్ ఏర్పాటయ్యింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్ ఫుడ్ బ్యాంక్లో ‘NATS’ సేవలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..









