పనస ఇన్ఫ్రా మరియు డెవలపర్స్ ప్రారంభం
- December 11, 2020
హైదరాబాద్:రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకునేందుకు పనస ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ సంస్థ సరికొత్తగా ఆవిర్భవించింది. డిసెంబర్ 10న ఈ సంస్థ ప్రారంభోత్సవం జరిగింది హైద్రాబాద్లోని జూబ్లీహిల్స్లో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్డులో గల శ్రీ పవిత్ర బిల్డింగ్లో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని, సంస్థ పురోభివృద్ధి సాధించాలని, రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పనస ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవి కుమార్ పనస ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



తాజా వార్తలు
- కార్మిక సరఫరా ఏజెన్సీ లైసెన్స్ రద్దు సర్వీస్ డిజిటలైజ్: LMRA
- ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్ను పిలిపించి, నిరసన తెలిపిన ఖతార్..!!
- యూఏఈ లాటరీ.. రెండవ Dh30 మిలియన్ల జాక్పాట్ విజేత భారతీయుడు..!!
- అల్ వుస్తాలో నలుగురు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- అల్-సల్మీ ఎడారిలో పూడ్చిపెట్టిన భారతీయ ప్రవాసి మృతదేహం లభ్యం..!!
- యూనిఫైడ్ నేషనల్ వీసా ప్లాట్ఫామ్కు కేబినెట్ ఆమోదం..!!
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!







