పనస ఇన్ఫ్రా మరియు డెవలపర్స్ ప్రారంభం
- December 11, 2020
హైదరాబాద్:రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకునేందుకు పనస ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ సంస్థ సరికొత్తగా ఆవిర్భవించింది. డిసెంబర్ 10న ఈ సంస్థ ప్రారంభోత్సవం జరిగింది హైద్రాబాద్లోని జూబ్లీహిల్స్లో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ రోడ్డులో గల శ్రీ పవిత్ర బిల్డింగ్లో సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, బొంతు శ్రీదేవి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని, సంస్థ పురోభివృద్ధి సాధించాలని, రియల్ ఎస్టేట్ రంగంలో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పనస ఇన్ఫ్రా అండ్ డెవలపర్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవి కుమార్ పనస ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.



తాజా వార్తలు
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!







