కువైట్:పర్యావరణ పరిక్షణ ప్రాతిపదికనే గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాల అనుమతి
- December 13, 2020
కువైట్ సిటీ:గోడౌన్లు, స్టోరేజ్ ప్రాంతాలకు అనుమతి ఇవ్వటంలో ఇక నుంచి పర్యావరణ పరిరక్షణ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కువైట్ అధికార యంత్రాంగం సమాలోచనలు జరిపింది. అనుమతులకు సంబంధించి ఇండస్ట్రీ అథారిటీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ అధికార విభాగం...ఈ విషయాన్ని బలంగా ప్రస్తావించింది. గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాలకు అనుమతుల విషయంలో కొంత కాలంగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని, పర్యావరణ పరిక్షణకు పాటించాల్సిన ప్రమాణాలకు తగినట్లుగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే అనుమతులు ఇవ్వాలని సూచించింది. అలాగే గ్యారేజ్ లు కార్ వాష్రూంల విషయంలోనూ పర్యావరణ అవసరాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- 10 వేలకు పైగా విమాన సర్వీసులు నిలిపివేత
- ఇరాన్లో భారతీయులకు కేంద్రం అత్యవసర అలర్ట్..
- చమురు నిల్వలకు నెలవైన ఖర్గ్ ద్వీపం పై అమెరికా దాడులు
- అస్సాం, కేరళం, పుదుచ్చేరిలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- నకిలీ కరెన్సీ కలిగి ఉన్నందుకు 3 ఏళ్ల జైలు శిక్ష..!!
- పాస్పోర్ట్ సేవలు వేగవంతం..కాజ్వే వద్ద సిబ్బందికి ఎలక్ట్రిక్ స్కూటర్లు..!!
- యుద్ధ నివారణకు ప్రయత్నించినా..గల్ఫ్ దేశాల పై ఇరాన్ దాడి చేసింది..!!
- ఒమన్లో వైమానిక కార్యకలాపాలను నివేదించాలని ప్రజలకు విజ్ఞప్తి..!!
- హకీమ్ డిజిటల్ ప్లాట్ఫామ్..తగ్గిన వెయిటింగ్ టైమ్: QRCS
- సంతానశెల్వానికి ఏడాదిపాటు సాలరీ చెల్లించనున్న 'అల్ థికా గ్రూప్'..!!









