కువైట్:పర్యావరణ పరిక్షణ ప్రాతిపదికనే గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాల అనుమతి
- December 13, 2020కువైట్ సిటీ:గోడౌన్లు, స్టోరేజ్ ప్రాంతాలకు అనుమతి ఇవ్వటంలో ఇక నుంచి పర్యావరణ పరిరక్షణ అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కువైట్ అధికార యంత్రాంగం సమాలోచనలు జరిపింది. అనుమతులకు సంబంధించి ఇండస్ట్రీ అథారిటీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో పర్యావరణ పరిరక్షణ అధికార విభాగం...ఈ విషయాన్ని బలంగా ప్రస్తావించింది. గోడౌన్లు, స్టోరేజ్ ఏరియాలకు అనుమతుల విషయంలో కొంత కాలంగా నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోందని, పర్యావరణ పరిక్షణకు పాటించాల్సిన ప్రమాణాలకు తగినట్లుగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నాకే అనుమతులు ఇవ్వాలని సూచించింది. అలాగే గ్యారేజ్ లు కార్ వాష్రూంల విషయంలోనూ పర్యావరణ అవసరాలకు సంబంధించిన అంశాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించింది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు