కువైట్ ప్రవాసులతో సమావేశమైన స్పీకర్ కోడెల
- May 28, 2015
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గురువారం నాడు కువైట్ లో అక్కడి స్ధానిక ప్రవాసులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి సహాయ సహకారాలు అందిస్తామని కోడెల వారికి తెలిపారు. అనంతరం ఎన్.టి.ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కువైట్ లోని భారత్ రాయబారితో అక్కడి వారి సమస్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో సుధాకరరావు కుధరవల్లి, ఓలేటి దివాకర్,బలరాం, సీతారాం, పట్టాభి, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కువైట్ తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడుకి ముఖ్య అతిధిగా కోడెల హాజరవుతున్నారు.
తాజా వార్తలు
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..









