కువైట్ ప్రవాసులతో సమావేశమైన స్పీకర్ కోడెల
- May 28, 2015
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గురువారం నాడు కువైట్ లో అక్కడి స్ధానిక ప్రవాసులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి సహాయ సహకారాలు అందిస్తామని కోడెల వారికి తెలిపారు. అనంతరం ఎన్.టి.ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కువైట్ లోని భారత్ రాయబారితో అక్కడి వారి సమస్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో సుధాకరరావు కుధరవల్లి, ఓలేటి దివాకర్,బలరాం, సీతారాం, పట్టాభి, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కువైట్ తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడుకి ముఖ్య అతిధిగా కోడెల హాజరవుతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







