కువైట్ ప్రవాసులతో సమావేశమైన స్పీకర్ కోడెల
- May 28, 2015
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గురువారం నాడు కువైట్ లో అక్కడి స్ధానిక ప్రవాసులతో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున వారికి సహాయ సహకారాలు అందిస్తామని కోడెల వారికి తెలిపారు. అనంతరం ఎన్.టి.ఆర్ జయంతి వేడుకలను నిర్వహించారు. కువైట్ లోని భారత్ రాయబారితో అక్కడి వారి సమస్యలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో సుధాకరరావు కుధరవల్లి, ఓలేటి దివాకర్,బలరాం, సీతారాం, పట్టాభి, గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం కువైట్ తెలుగుదేశం ఆధ్వర్యంలో నిర్వహించే మహానాడుకి ముఖ్య అతిధిగా కోడెల హాజరవుతున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ







