హైదరాబాద్ లో 14 రోజుల పాటు ఉపరాష్ట్రపతి పర్యటన

- December 13, 2020 , by Maagulf
హైదరాబాద్ లో 14 రోజుల పాటు ఉపరాష్ట్రపతి పర్యటన

హైదరాబాద్‌: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాద్‌ లో 14 రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం నగరానికి విచ్చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు హోంశాఖ మంత్రి మహ మూద్‌అలీ స్వాగతం పలికారు. ఈనెల 26వ తేదీ వరకూ నగరంలో పలు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు.ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పలికిన వారిలో కలెక్టర్‌ శ్వేతామహంతి, ప్రోటోకాల్‌ జాయింట్‌ సెక్రటరీ హర్వీందర్‌సింగ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ తదితరులు ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com