కువైట్ ఏవియేషన్ ప్రెసిడెంట్తో రాయబారి శిబి జార్జి భేటీ
- December 14, 2020
కువైట్లో భారత రాయబారి అయిన శిబి జార్జి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ షేక్ సల్మాన్ అల్ హమౌద్ అద్ సబాహ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబందాలు, ద్వైపాక్షిక సహకారం, సివిల్ ఏవియేషన్ రంగంలో పరస్పర అవగాహన, ఒప్పందాలు వంటి విషయాలు చర్చకు వచ్చాయి. కాగా, కువైట్ 31 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. ఇందులో ఇండియా కూడా వుంది. అయితే, గత వారం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు దేశంలోకి ఎంట్రీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో సర్క్యులర్ ద్వారా ప్రైవేటు సెక్టార్లోని మెడికల్ స్టాప్కి వెసులుబాటు కల్పించారు. అయితే, పెద్ద సంఖ్యలో ఇంకా వలస కార్మికులు, ఆయా దేశాల్లో ఎదురుచూస్తున్నారు, కువైట్ నుంచి వెసులుబాటు కోసం.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









