కువైట్ ఏవియేషన్ ప్రెసిడెంట్తో రాయబారి శిబి జార్జి భేటీ
- December 14, 2020
కువైట్లో భారత రాయబారి అయిన శిబి జార్జి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రెసిడెంట్ షేక్ సల్మాన్ అల్ హమౌద్ అద్ సబాహ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబందాలు, ద్వైపాక్షిక సహకారం, సివిల్ ఏవియేషన్ రంగంలో పరస్పర అవగాహన, ఒప్పందాలు వంటి విషయాలు చర్చకు వచ్చాయి. కాగా, కువైట్ 31 దేశాల నుంచి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించిన విషయం విదితమే. ఇందులో ఇండియా కూడా వుంది. అయితే, గత వారం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు దేశంలోకి ఎంట్రీ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో సర్క్యులర్ ద్వారా ప్రైవేటు సెక్టార్లోని మెడికల్ స్టాప్కి వెసులుబాటు కల్పించారు. అయితే, పెద్ద సంఖ్యలో ఇంకా వలస కార్మికులు, ఆయా దేశాల్లో ఎదురుచూస్తున్నారు, కువైట్ నుంచి వెసులుబాటు కోసం.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







