మాస్క్ ధరించని 93 మందిపై కేసులు నమోదు
- December 16, 2020
దోహా:మినిస్రీ& టాఫ్ ఇంటీరియర్, 93 మంది వ్యక్తుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది. మాస్క్లు ధరించని కారణంగా వీరిపై కేసులు నమోదు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశారు అధికారులు. మాస్క్లు ధరించనివారిపై ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,05 మందిని మాస్క్లు ధరించని కారణంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేశారు. నిర్ణీత పరిమితికి మించి వాహనాల్లో ప్రయాణిస్తున్న కారణంగా 252 మందిపై కేసులు నమోదు చేశారు. ఓ వాహనంలో ఒక కుటుంబానికి చెందనివారు అత్యధికంగా నలుగురు మాత్రమే (డ్రైవర్తో కలిపి) ప్రయాణించాలి.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







